Home » Manish Sisodia
మనీశ్ సిసోడియాను ఇవాళ ఈడీ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఏడు రోజుల పాటు సిసోడియాను ఈడీ విచారించింది.
సిసోడియా బెయిల్ పిటిషన్ విషయంలో సిసోడియా తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాదులు అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టును కోరారు. అయితే, దీన్ని సీబీఐ వ్యతిరేకించింది. �
సిసోడియా కస్టడీ మళ్లీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై 5 శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని ఈడీ తెలిపింది. ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ పొడిగించింది. ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించడంతో మార్చి 22వ తేదీ వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ లో జరిగిన అవకతవకలపై సీబీఐ మనీశ్ సిసోడియాతో సహా ఏడుగురిపై కేసులు నమోదు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఉంచిన తీహార్ జైలులో సర్జికల్ బ్లేడ్లు,ఫోన్లు, డ్రగ్స్తో పట్టుబడ్డాడు ఓ ఖైదీ.. మనీశ్ సిసోడియాను హత్య చేయటానికి కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపిస్తున్న క్రమంలో తీహార్ జైల్లో ఖైదీ వద్ద సర్�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ, లభ్యమైన అంశాలను బట్టి ఎక్సైజ్ పాలసీ తయారీ ప్రక్రియలో సిసోడియా ప్రమేయం ఉందని స్పష్టమవు�
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం సిసోడియాను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించారు. మనీశ్ సిసోడియాను 10 రోజు�
విజయ్ నాయర్ను తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత కలిశారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. సౌత్ గ్రూపులో ఉన్నవారికి 9 జోన్లు దక్కాయని, ఒక సిండికేట్ ఏర్పడిందని చెప్పారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం తరఫున విజయ్ నాయర్ వ్యవహారం నడిపారని అన్నారు. ఈ వ్యవహారాన