Home » manmohansingh
సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్తార్పూర్ కారిడార్ను ఇవాళ(నవంబర్-9,2019) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,�
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు
మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం కోర్టు చిదంబరం కస్టడీని సెప్టెంబర్ 5వరకు పొడగిస్తూ త
పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడికి కారణమైన పాక్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు ప్రధాని మోడీకి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ �