Home » many issues
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జన్ పథ్ లో సమావేశం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అవమానాలు, పిసిసిపై తన అసంతృప్తిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ�