Home » Maoist attack
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఫోర్స్ ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు. మావోయిస్టులు దంతెవాడలో �
ఇన్ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు మావోయిస్టులు.. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Chattisgarh Maoist Attack: ఐదు రోజులపాటు మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలైనట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత.. మావోయిస్టుల చెర నుంచి కోబ్రా రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యారు. అంతకుముందు మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్�
అస్సాంలో మూడవ దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. మూడు దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు దశల్లో 86 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ఏప్రిల్ 6న 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా అస్
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో మావోయిస్టులు పేల్చిన ఘటనలో 15 మంది పోలీసులు మృతి చెందారు. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల ధైర్యసాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నాను..వార