Home » Maratha reservation
రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్బల్ నిరసన సందర్భంగా రూ.7 కోట్లు వసూలు చేశారని జరాంగే ఆరోపించారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, న్యాయవాది గుంరతన్ సదావర్తే మరాఠా వర్గాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.
మరాఠా రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరాఠా రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది. మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసింది.