March 1

    రూ.102 కోట్లకు టోల్‌ గేట్ వసూళ్లు.. మార్చి1 వరకు ఫాస్టాగ్‌ ఉచితం

    February 20, 2021 / 09:23 PM IST

    Toll gate collection for Rs 102 crore : దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేయడంతో నాలుగు రోజుల్లో టోల్‌ గేట్ల వద్ద డిజిటల్‌ వసూళ్లు 23.3 శాతం పెరిగినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) శనివారం (ఫిబ్రవరి 20, 2021) తెలిపింది. అలాగే ఈ నెల 19�

    పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం : కేజ్రీవాల్ ఆమరణ దీక్ష

    February 23, 2019 / 12:15 PM IST

    మళ్లీ దీక్షల కాలం వచ్చేసింది. రాష్ట్రాలకు చెందిన హక్కుల కోసం నేతలు దీక్షల బాట పడుతున్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని..తమకు రావాల్సిన హక్కులు కల్పించడం లేదంటూ దీక్షలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో మొదటి వరుసలో ఉంటారని చ�

10TV Telugu News