Home » markapuram
ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు బంగారు పతకాలు… ఒక్కొక్కటి తన మెడలో పడే కొద్ది ఆ తండ్రి కంట నీరు ఆగలేదు. మెడల్స్ వచ్చాయని సంతోష పడాలో… కొడుకు లేడని బాధ పడాలో తెలియని పరిస్థితి ఆ తండ్రిది. గుండెలు పగిలేలా ఏడవాలనిపించినా… బాధను దిగమింగుకు�
ప్రకాశం జిల్లా మార్కాపురలో దారుణం. బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఓ కొడుకు చేసిన నిర్వాకం సంచలనం అయ్యింది. తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం మార్కాపురం ఆస్పత్రికి తరలించ
జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.