-
Home » markapuram
markapuram
మార్కాపురం ప్రమాదం.. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించిన AP ప్రభుత్వం
Markapuram Accident : మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఆ వివరాలు..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 14మంది సజీవదహనం..
AP Bus Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
ఈరోజు సంక్షేమ పథకాలు పొంది రేపు మాకు ఓట్లు వేయకపోతే మీరే నష్టపోతారు- సీఎం చంద్రబాబు
నేను మాట ఇచ్చి ప్రజలను ఎప్పుడైనా మోసం చేశానా..? ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నా.
జిల్లాల ఇష్యూస్కు ఎండ్కార్డ్ పడబోతోందా? ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా..
ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పటినుంచో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
రంపాలు తెస్తామంటే చూస్తూ ఉంటామా? సినిమా డైలాగులు సరదాగా ఉంటాయి.. కానీ..: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
"మేమేమన్నా చొక్కాలిప్పుకుని రెడీగా ఉన్నామా? మమ్మల్ని మళ్లీ రెచ్చగొడితే.." అంటూ పవన్ కల్యాణ్..
Chandra Babu : ఒకప్పుడు సెల్ఫోన్ గురించి చెబితే నవ్వారు, కానీ ఇప్పుడది లేకుండా భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ఉండట్లేదు : చంద్రబాబు
భర్త లేకపోయినా భార్యా..భార్య లేకపోయినా భర్తా ఉంటున్నారు గానీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండటంలేదని ఛలోక్తులు విసిరారు చంద్రబాబు.
ఒకప్పుడు సెల్ఫోన్ గురించి చెప్తే నవ్వారు..
ఒకప్పుడు సెల్ఫోన్ గురించి చెప్తే నవ్వారు..
టీడీపీ నుండి చాలా తీసుకున్నారు.. తిరిగిచ్చేయండి
టీడీపీ నుండి చాలా తీసుకున్నారు.. తిరిగిచ్చేయండి
Ongole Lok Sabha Constituency : రంకెలేసే రాజకీయం.. కులం చుట్టూ తిరిగే సమీకరణాలు.. ఒంగోలు రాజకీయాల్లో హోరాహోరీగా గిత్తలపోరు
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
Minister Vidadala Rajini : మంత్రి విడదల రజనికి తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ మంత్రి విడదల రజనికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఓపెనింగ్ కు వెళ్లి వస్తుండగా.. మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.