Markaz Nizamuddin

    23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్

    April 7, 2020 / 11:45 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో  కరోనా వైరస్ విజృంభిస్తోంది. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నానికే మహబ�

    మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చినవారికి ఒడిషా సీఎం విజ్ఞప్తి

    April 4, 2020 / 05:57 AM IST

    ఒడిషా రాష్ట్రం నుంచి ఢిల్లీ నిజాముద్దీన్  మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారంతా  స్వచ్ఛందంగా ముందుకు  వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని  ఒడిశా  సీఎం నవీన్‌ పట్నాయక్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరైన వారు స్వచ�

    తెలంగాణ, ఆంధ్రా పై బండ వేసిన మర్కజ్ మసీద్

    April 1, 2020 / 11:23 AM IST

    దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర  రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కర�

    కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన నిజాముద్దీన్ మసీదు మూసివేత

    March 31, 2020 / 09:11 AM IST

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమై కలకలం సృష్టించిన ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు ను అధికారులు మూసి వేశారు. మర్కజ్‌లో మార్చినెలలో నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్‌ సోకడంతో అధ

10TV Telugu News