Home » Markets
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభానికి తోడు విద్యుత్ సంక్షోభం కూడా తీవ్రస్థాయిలో ఉంది. దీంతో రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు బంద్, 10గంటలకే ఫంక్షన్ హాల్స్ మూసివేత, ఆఖరికి సమావేశాలు కూడా సన్ లైట్ లోనే నిర్వహించుకోవాలంటున్నారు పాకిస్థాన మంత్రులు. పాక్
జన సమ్మర్ధం కల మార్కెట్ ప్రాంతాలు, మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో మాటు వేసి ప్రయాణికుల విలువైన సామాన్లు దొంగిలించే కిలాడీ లేడీ గ్యాంగ్ ను ఢిల్లీ పోలీసులు, స్పెషల్
అనిల్ అంబానీపై మూడు నెలలపాటు నిషేధం విధించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
స్టాక్మార్కెట్లను కరోనా మరోసారి ముంచేసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను సెకన్లలోనే ఆవిరి చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాల్లో మొదలవుతున్న ఆంక్షలు, లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం మార్కెట్లను తీవ్ర నష్టాల్లోకి �
Telangana Brand Mutton: సామాన్యుడు మార్కెట్ కెళ్లి మటన్ కొనే పరిస్థితులు లేవు. కిలో మటన్ రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్మతున్నారు. మటన్ తినాలనే కోరిక ఉన్నా..అంత రేటు పెట్టి కొనే పరిస్థితి లేక చికెన్, చేపలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా సామాన్యులకు అందనం
bats: కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతుంటే వైరస్ వ్యాప్తికి కారకాలైన గబ్బిలాలను మాత్రం ఇంకా మెనూ నుంచి తీయడం లేదు ఇండోనేషియా వ్యాపారస్థులు. అడవుల్లో నెట్స్, వలల సహాయంతో వేట మొదలుపెట్టారు. ఒకసారి రెక్కలు తొలగించాక మార్కెట్లో పెట్టి అమ్మేస్త�
Covid-19 Delhi weddings markets : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడమే కాదు. కరోనా మరణాల సంఖ్య 100కు చేరింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్ల�
Arvind Kejriwal Seeks To Shut Delhi Markets దేశ రాజధానిలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసుల సంఖ్యను అదుపులో ఉంచాలంటే మార్కెట్లను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మార్కెట్లు కరోనా హాట్ స్పాట�