Home » Marri Janardhan Reddy
వచ్చే ఎన్నికల్లో తిరిగి నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసి గెలిచేందుకు తాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే..తనకు అచ్చంపేట బాధ్యతలు ఎందుకని సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేశారట.
మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమనులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.