-
Home » Martyrs Stupam
Martyrs Stupam
New Secretariat, Martyrs Stupam : ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం, జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ
March 10, 2023 / 03:22 PM IST
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు.