Home » Maruti Rao
pranay murder: అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు రాత్రి ఫోన్ రావడంతో మాట్లాడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అప్పటికే అతడి కోసం మాటు వేసిన దుండగులు.. కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రాణం తీసి డెడ్బాడీని �
ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు తరపున వాదించిన వ్యక్తిగత లాయర్ వెంకట సుబ్బారెడ్డి. తనను కలిసేందుకే మారుతిరావు హైదరాబాద్కు వచ్చారని చెప్పిన లాయర్.. రాత్రి 8.30 గంట�
మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ టాలీవుడ్ డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు..
మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడైన మారుతీరావుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020, మార్చి 09వ తేదీ ఉదయం నల్గొండ జిల్లాలో జరుగనున్నాయి. ఆయన నివాసానికి కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకుంటున్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆద�
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావుది ఆత్మహత్యా..హత్యా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మారుతీరావు ఆత్మహత్యకు పోలీసుల ఒత్తిడే కారణం కావచ్చన్నారు ఆయన సోదరుడు శ్రవణ్. ప్రణయ్ హత్య కేసు ట్రయల్ దశకు వచ్చిందని.. ఈ సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు ఒత్తిడి పెంచారని.. ఆ టెన్షన్తోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చ�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు మళ్లీ అరెస్ట్ అయ్యాడు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకొచ్చిన మారుతీ రావు.. తమ కుమారుడి హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ �