Home » MASK
యూకేని '100 రోజుల దగ్గు' వణికిస్తోంది. కోరింత దగ్గుగా రకానికి చెందిన ఈ దగ్గు వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
జపాన్లో తాజాగా మాస్క్లు ధరించాలనే నిబంధన ఎత్తివేశారు. అయితే అక్కడి ప్రజలకు కొత్త కష్టం వచ్చింది. 2020 నుంచి ముఖానికి మాస్క్లు వాడటం అలవాటై నవ్వే సామర్థ్యం కోల్పోయారట. ఇప్పుడిక నవ్వుల పాఠాలు నేర్చుకునేందుకు ట్యూటర్లను ఆశ్రయిస్తున్నారు.
కరోనాపై విజయం సాధించామని ధైర్యంగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్లూ రూపంలో కొత్త భయాలు వెంటాడుతున్నాయి. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటీ ఇన్ ఫ్లూయెంజా వైరస్? దానికి కరోనాకు సంబంధం ఉందా? మరో భారీ ప్రమాదం
చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, మన దేశంలోనూ ఆ వైరస్ విజృంభించే ప్రమాదం ఉండడంతో పార్లమెంటులో మళ్ళీ మాస్కు నిబంధన పాటిస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్�
ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
కోవిడ్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.
ఈ యాంటీ వైరల్ మాస్క్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం ముక్కును మాత్రమే మూసి ఉంచుతుంది. దీంతో మాస్కును ధరించే తినొచ్చు, తాగొచ్చు. ప్రస్తుతం వీటిని ఆన్ లైన్ లో..
దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి.
మాస్క్ అనేది రెగ్యూలర్ లైఫ్ లో భాగం అయిపోయింది. 2019లో కొవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇన్ఫెక్షన్ అడ్డుకోవడం కోసం తప్పనిసరిగా మారాయి మాస్కులు.