Home » MASKS
కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు కొవిడ్ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వ మంత్ర�
: ప్రపంచదేశాలను కలవరపెట్టిస్తున్న మరో పెనుభూతం మంకీపాక్స్.. ఇప్పటికే ఇండియాలో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు కన్ఫామ్ చేశారు. దేశ రాజధానిలో 34ఏళ్ల వ్యక్తికి విదేశఆలకు వెళ్లినట్లు ఎటువంటి రికార్డు లేకపోయినా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింద�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది.
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైళ్లు, ప్లాట్ఫారమ్లపై మాస్క్లు ధరించని ప్రయాణీకులకు సెంట్రల్ రైల్వే భారీగా జరిమానాలను విధిస్తోంది.
కరోనా వ్యాపించి రెండేళ్లు అయినా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉంది. రూపాలు మార్చుకుంటూ ఆల్పా, డెల్టా, ఒమిక్రాన్లుగా ప్రపంచంపై దండెత్తుతూనే ఉంది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రూపాలు మార్చుకుని మానవాళిపై దాడి చేస్తోంది. కరోనా ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. మళ్లీ థర్డ్ వేడ్ ముప్పు పొంచివుంది.
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. సామాజిక దూరం, సరైన వెంటిలేషన్, మాస్క్లు తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. ఒకే గదిలో గాలి ద్వారా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
సంపన్న భారతీయుల్లో చాలామంది కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా వారికి తెలియకుండానే ఇతరులకు కరోనా వ్యాపింపజేస్తున్నారు. సామాజిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధనలను ఖాతరు చేయలేదు.
కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే మాస్క్ లతో పరుపులు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ గుట్టురట్టును చేశారు పోలీసులు.