masood azahar

    మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్…ఇది భారతీయుడి విజయం

    May 2, 2019 / 11:18 AM IST

    జైషే చీఫ్ మ‌సూద్ అజ‌హర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా బుధవారం(మే-1,2019)యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన సందర్భంగా ఇవాళ(మే-2,2019) కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది.ఇది ప్ర‌తి భార‌తీయుడి విజ‌యం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మ‌సూద్ ను ఉగ్ర‌వాది

    భారత్ దౌత్య విజయం : మసూద్ ఇక అంతర్జాతీయ ఉగ్రవాది

    May 1, 2019 / 01:45 PM IST

    దౌత్యపరంగా భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది.

10TV Telugu News