Home » Massive blast
బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే శంషాబాద్ డీసీపీ రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చుట్టుపక్కల ఉన్న చెరువుతో సహా శరీర భాగాలు, శిధిలమయమైన ఇల్లు.. పేలుడు సంభవించిన ప్రాంతం మొత్తం "యుద్ధ ప్రాంతం"లా మారిందని గ్రామస్థులు తెలిపారు. “పశ్చిమ బెంగాల్-ఒడిశా సరిహద్దుకు సమీపంలోని ఒక గ్రామంలోని ఇంట్లో అక్రమ బాణసంచా కేంద్రం పని చేస్తోం
దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ పేలుడు సంభంవించింది. ఇంఫాల్ నగరంలోని థంగల్ బజార్లో షాపింగ్ కాంప్లెక్స్ ముందు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలింది.