-
Home » mata vaishno devi temple
mata vaishno devi temple
Vaishno Devi Temple : వైష్ణో దేవీ ఆలయంలో తొక్కిసలాటపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ
January 1, 2022 / 10:29 AM IST
మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో దాదాపు 12 మంది మృతి చెందారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు.
Vaishno Devi Temple : వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి
January 1, 2022 / 07:11 AM IST
మాత వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది వరకు గాయపడి ఉంటారని అధికారులు తెలిపారు
తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం..నిబంధనలతో భక్తులకు ప్రవేశం
August 17, 2020 / 03:29 PM IST
దాదాపు ఐదు నెలల తరువాత వైష్ణోదేవి ఆలయం తెరుచుకుంది. కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ తో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. ఈ క్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు మూసి ఉన్న విషయం తెలిసిం�