Home » Mathura Court
రామజన్మభూమికి కోసం ఉద్యమాలు జరిగినట్లుగా..ఉత్తరప్రదేశ్ లోని మథుర శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంలోనూ జరుగుతుందా..? అసలీ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అసలు మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది.. పిటిషన�
శ్రీకృష్ణ జన్మస్థల వివాదం విషయంలో షాహీఈద్గా మసీదులో సర్వే చేయాలని కోర్టు పురావస్తు శాఖకు బాధ్యతలు అప్పగించింది.మరి ఈ సర్వేలతో ఏంజరగనుంది? అసలు ఈ వివాదం వెనుకున్న అసలు విషయమేంటీ? హిందూ,ముస్లీంల మధ్య 1968లో జరిగిన ఒప్పందం ఏంటి..?
మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి పుట్టినస్థలం..ఇక్కడ నమాజులు చేయకుండా ఆపండీ అని డిమాండ్ చేస్తూ..మథుర కోర్టులో పిటిషన్ దాఖలైంది.
మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న 17వ శతాబ్దం నాటి షాహి మసీదు మసీదు తొలగింపుపై హిందూ సంస్థ "శ్రీ కృష్ణ జ్మభూమి ముక్తి ఆందోళన్ సమితి"మంగళవారం మథుర కోర్టును ఆశ్రయించింది.
Shahi Idgah-Krishna Janmasthan Dispute కృష్ణ జన్మభూమిలోని మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మథుర సివిల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పిటిషన్దారులు నిర్ణయించారు. శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహి ఈద్గ�