-
Home » Mathura crime
Mathura crime
ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండగా ఏడ్చిన కొడుకు.. దారుణానికి పాల్పడిన తల్లి.. నెలరోజుల తరువాత వెలుగులోకి
July 29, 2026 / 07:44 AM ISTUttar Pradesh Crime : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండగా ఏడుస్తూ విసిగించాడనే కారణంతో ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడి పట్ల దారుణంగా ప్రవర్తించింది.