Mathura temple

    మథుర ఆలయంలో నమాజ్ చేసిన ఇద్దరిపై కేసు నమోదు

    November 2, 2020 / 12:10 PM IST

    Two offer namaz at Mathura temple శ్రీకృష్ట జన్మస్థలమైన మథురలోని ఓ ఆలయంలో నమాజ్ చేసిన ఇద్దరు ముస్లిం యువకులపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలోని నంద్ గాన్ ఏరియాలోని నంద్ బాబా ఆలయ ప్రాంగణంలో గత గురువారం ఫైజల్ ఖాన్, మొహమ్మద్ చాంద్ అనే ఇద్దరు యువకు�

10TV Telugu News