Home » matrimonial
మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర వేశాడు. బట్టతలను దాచి...పలువురు యువతులను మోసగించి...రూ. లక్షల్లో నగదు లూటీ చేశాడు.
పెళ్లి కావల్సిన వధువు తనకు కాబోయే వరుడు గురించి ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు.
పెళ్లి సంబంధాల పేరుతో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో పేరు రిజిష్టర్ చేసుకుని యువతులను మోసం చేస్తున్న యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఒక యువతినుంచి రూ.17 లక్షలు కాజేయటంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుక�
భారత దేశంలో జరిగే పెళ్శిళ్లలో ప్రేమ పెళ్లి చేసుకునే యువతీయువకుల సంఖ్య 10 శాతానికి మించటం లేదని లెక్కలు చెపుతున్నాయి. మిగతా 90 శాతం పెళ్ళిళ్లు అరేంజ్డ్, సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్ధ ఇక్కడ పటిష్టంగా ఉందనే చెప్ప�