Home » matrimony
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో ఉంచాడు.
పెళ్లి చేసుకునే నెపంతో యువతితో మాట్లాడించి, ఓ యువకుడి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.
మ్యాట్రిమోనిలో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మోసపోయారు. పెళ్లి కొడుకు కావాలని భారత్ మ్యాట్రిమోనిలో తన వివరాలు నమోదు చేసుకుంది. ఆ మహిళను ట్రాప్ చేశాడు సైబర్ కేటుగాడు.. సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మారేడ్ పల్లికి �
Case registered against three persons, including a woman SI, for filing a case with false allegations : పెళ్ళి పేరుతో పరిచయం అయిన మహిళ ఒక వ్యాపారస్తుడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలులో ఉన్నసమయంలో ఆవ్యక్తి తాలూకా క్రెడిట్ కార్డు ఉపయోగించి కేసు పెట్టిన ఎస్సై జల�
మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి విదేశాల్లో ఉన్న వరుల నుంచి డబ్బులు కొట్టేసిన మహిళ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆ మహిళ ఇదే విధంగా ఇప్పటికి పలువుర్ని మోసగించింది. గతంలో 4సార్లు అరెస్టైనా తీరు మార్చుకోలేదు. వీరిపై హైద
పెళ్లికాని ప్రసాద్ లే లక్ష్యంగా సమాజంలో కొంత మంది మహిళలు యువకులను మోసం చేస్తున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన యువతి …. ఒక టెక్కీనుంచి 16 లక్షల రూపాయలు కాజేసింది. మోస పొయానని తెలుసుకుని పోలీసులనాశ్రయించాడ
భారత దేశంలో జరిగే పెళ్శిళ్లలో ప్రేమ పెళ్లి చేసుకునే యువతీయువకుల సంఖ్య 10 శాతానికి మించటం లేదని లెక్కలు చెపుతున్నాయి. మిగతా 90 శాతం పెళ్ళిళ్లు అరేంజ్డ్, సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్ధ ఇక్కడ పటిష్టంగా ఉందనే చెప్ప�
ఇండియాలో ఎక్కువ శాతం మంది డేటింగ్ గురించే ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నట్టు సెర్చ్ క్వరీస్ ఆధారంగా గూగుల్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది.
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు.కానీ ఓ యువతికి పెళ్లంటే ఒక్కరోజు ముచ్చట,ఓ మాసిపోని మచ్చలా మిగిలిపోయింది.కట్టుకున్నవాడితో కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా గడపాలనుకున్న ఆ యువతి కన్నీళ్లే మిగిలాయి.పెళ్లైన మరుసటి రోజే అవమానాలు ఎదురయ్