తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన రీసెంట్ మూవీ ‘గట్ట కుస్తీ’ తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాను చెల్ల అయ్యవు డైరెక్ట్ చేయగా, స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో విష్ణు విశాల్ మంచి నటనను కనబర్చగా, ప్రేక్షక
మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి 'ఐశ్వర్య లక్ష్మి'. సౌత్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. కాగా ఈ హీరోయిన్ నటించిన తాజా చిత్రం 'మట్టి కుస్తీ' విడుదలయ్యి థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంట�
నాని ఇప్పటికే పలు సినిమాలు తీసి విజయం సాధించి ఇప్పుడు మరిన్ని సినిమాలు, సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రవితేజ కూడా నిర్మాతగా మారారు. తాజాగా ఈ వారం నాని, రవితేజ నిర్మాతలుగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి.............
రవితేజ నిర్మాణంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన మట్టి కుస్తీ ప్రీ రిలీజ్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్టి కుస్తీ’(తమిళ్లో ‘గట్ట కుస్తీ’) తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ను తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం మంచ�
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ మాట్లాడుతూ తమిళ పరిశ్రమ గురించి, తెలుగు పరిశ్రమ గురించి వ్యాఖ్యలు చేశాడు...........
టాలీవుడ్ మాస్ మహారాజ్ నిర్మాతగా తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మట్టి కుస్తి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ �
విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో RT టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.