-
Home » May 17
May 17
జమ్మూ కశ్మీర్ లో 17వరకు లాక్ డౌన్ పొడిగింపు
J&K కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మొత్తం 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని ఆదివారం అధికారులు తెలిపారు. కొత్త COVID-19 మార్గదర్శకాల ప్రకారం… జమ్మూ కాశ్మీర్లోయ అత్యవసర సేవలు మాత్రమ�
తెలంగాణలో మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
10th class exams start in Telangana from May 17 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17 నుంచి 26 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ శనివారం (జనవరి 23, 2021) ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1 వ
ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. మే 17 నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్?
SSC exams start from May 17 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై �
లాక్ డౌన్: మే17 వరకు ప్యాసింజర్ రైళ్ల ప్రయాణాలపై నిషేధం
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మే 17, 2020 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ప్యాసింజర్ రైలు ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు భాతర రైల్వే శాఖ ప్రకటించింది. అయితే వలస కార్మికులు, యాత్రికులు, టూరిస్టులు, విద్యార్థులు, వేర్వేరు చోట్ల ఉన్న�