Home » mayawati
మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు సాగడాన్ని కులవాద పార్టీలు సహించలేవని బీఎస్పీ అధినేత మాయావతి నిప్పలు చెరిగారు. బిల్లు ఆమోదానికి పూర్తి సహకారం అందిస్తామని, సీట్లు పెంపకం అనంతరం ఎలాంటి రాజకీయాలు చేయకూడదని మాయావతి సూచించారు.
కేసీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎన్డీఏ, ఇండియాలో లేరని..
ఇండియా వర్సెస్ భారత్ అనే అంశంపై ఇప్పుడు రెండు పార్టీలు, ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. దేశం పేరు మార్చే ముందు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే.. ప్రతిపక్షాలు తమ సంస్థకు ఇండియా అని పేరు పెట్టినప్పు�
ఇండియా మూడవ మీటింగుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి
అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది
ఇమ్రాన్ మసూద్ అక్టోబర్ 2022లో బీఎస్పీలో చేరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నకుడ్ అసెంబ్లీ స్థానం నుంచి తనకు టికెట్ ఇవ్వనందుకు సమాజ్ వాదీ పార్టీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను అహంకారి అని తీవ్ర స్థాయిలో విమర్శలు గ�
లేకపోతే తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలు మీడియాపై నమ్మకం కోల్పోతారని మీడియాకు చెప్తున్నాను. ముఖ్యంగా దళిత సమాజం విషయంలో కులతత్వ మీడియా తన ఆలోచనను సరిదిద్దుకుంటే మంచిది
2017లో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మొదటిసారి తెరపైకి వచ్చారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమారుడు ఆకాష్. ఆయన లండన్లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆకాష్ 2017లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు
Mayawati Lashes BJP and SP: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా రెండు వివాదాలు కొనసాగుతున్నాయి. ఒకటేమో జ్ఞానవాపి మసీదు విషయమై సాగుతోంది. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్రంగా ప్రారంభమైంది. మసీదుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పెద్ద గొంతుకను ఇస్తున్నారు. ఇక దీనికి అనుబం�
బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారని, కేవలం జ్ఞానవాపి మసీదుపైనే కాకుండా ఇతర ప్రధాన దేవాలయాలపై కూడా ఆధునిక సర్వే ఎందుకు జరిపించరంటూ సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన తాజా ప్రకటన కొత్త వివ�