Home » mayawati
మైనారిటీలలో 136 కులాలున్నాయని, వీటిలో అనేక మంది కూలీ పని చేసుకుంటూ గడుపుతున్నారని అన్నారు. అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దేశాన్ని రక్షించాల్సిన హోం మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు
ఈ నలుగురు కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారుతున్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న నితీశ్ ఆగర్భ శత్రువు కాంగ్రెస్తో జట్టుకట్టడానికి తెగ ఉబలాటపడుతున్నారు.
ఢిల్లీ చేరుకోవడానికి ముందు కాన్పూర్.. అటు నుంచి మీరట్కు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్కు పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఝాన్సీకి చేరుకుని బైక్పై రాష్ట్ర సరిహద్దుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అసద్ మారువేషంలో ఉన్న
సమాజ్వాదీ పార్టీకి చెందిన నేతగా అతిక్ అహ్మద్ అందరికీ తెలుసునని, ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. గతంలో సమాజ్వాదీ పార్టీని విమర్శించిన రాజుపాల్ భార్య కూడా ఇప్పుడు బీఎస్పీ నుంచి ఎస్పీలోకి వెళ్లారని మాయావతి అన్నా
నిన్న జరిగిందాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది. 1975లో జరిగింది గుర్తు చేసుకుంటూనే రాహుల్ గాంధీకి జరిగింది ఎంత వరకు సముచితమో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాజకీయ దురుద్దేశం, ఒకరిపై మరొకరు ద్వేషం మొదలైనవి దేశానికి గతంలో ఎలాంటి ప్ర�
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
భారతదేశ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం దానిని చాలా తేలిగ్గా తీసుకుంటోందని మాయావతి అన్నారు.
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు ఢిల్లీలో పాత స్నేహాన్ని బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సమన్వయం సాధించడం వంటి వాటి గురించి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. శిరోమణి, బీ�
దేశంలో గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. అందులో ప్రకటనలు, వాగ్దానాలు, వాదనలు, ఆశలు వర్షం అనేకం కురిపిస్తూనే ఉన్నారు. అయితే భారతదేశంలోని మధ్యతరగతి వారు ద్రవ్యోల్బణ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రకటనలు, వాగ్దానాలు
Hindenburg Report On ADANI Group : గత రెండు రోజులుగా గణతంత్ర దినోత్సవం కంటే అదానీ ఇండస్ట్రీ గ్రూప్కు సంబంధించి అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ ఇచ్చిన ప్రతికూల నివేదిక మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ రిపోర్టుతో స్టాక్ మార్కెట్పై దుష్ప్రభావం పడిందని అంటున్నారు.