Home » mayawati
కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిప
ఎంపీ బార్క్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘‘సోదరాభావం కోసం మాయావతి చాలా కష్టపడ్డారు. మాయావతి అనే వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, ఒక వ్యక్తిత్వం. దేశానికి ఆమె అవసరం చాలా ఉంది. ఓబీసీలపై జరిగే అఘాయిత్యాలను ఆపాలంటే మాయావతి చాలా అవసరం. సమాజం కోసం ఆమె ఎంత
ఒంటరిగానే పోటీ చేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన విషయాన్ని మాయావతి మీడియా ద్వారా వెల్లడించారు. తాము నాలుగు సార్లు అధికారం చేపట్టామని, మళ్లీ అధికారాన్ని చేపడతామని అన్నారు. పేద ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కో
ఉత్తర ప్రదేశ్లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయ�
ప్రజల విరాళాలపై ఆధారపడి నడుస్తున్న మదర్సాలను గుర్తించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం.. 7,500 కంటే ఎక్కువ గుర్తింపు లేని మదర్సాలు పేద పిల్లలకు విద్య అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రభుత్వేతర మ
భారీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, హింస వంటి విపరీత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి జనాభా పాలసీ, మత మార్పిడి వంటి అంశాలను ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతోంది. వాస్తవానికి ఇది బయటికి అసమ్మతి స్వరం లాగే వినిపించినప్పటికీ.. �
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్ వంటి సంస్థలతో పలు హింసాత్మక సంఘటనల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉందనే కారణంగా ఆ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం గత బుధవారంనాడు నిషేధం విధించింది. పీఎఫ్ఐతో సంబంధాలున్న 150 మందికి పైగా వ్యక్తుల
* మాయవతిని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటే కూటమిలో చేరతాం * మాయావతికి ఉన్నంత గుర్తింపు విపక్ష నేతల్లో ఎవరికీ లేదు: బీఎస్పీ
రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలపై విపక్షాలు కొద్ది రోజులుగా నిరసన చేపట్టడుతున్నాయి. అయితే ఈ నిరసనలను విమర్శపై బీజేపీ నేతలు స్పందిస్తూ విపక్షాలను నిరుద్యోగులంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాయ�
ఇక బీజేపీతో ఎస్పీకి ఉన్న అంతర్గత అవగాహన ఎవరికీ కనిపించడం లేదు. ఎస్పీ ప్రధాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో బీజేపీకి ఎక్కడా వాకోవర్ రావడం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్న పనులన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజానీకం, ముఖ్యంగా మ�