Home » mayawati
sonia-gandhi-mayawati : యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా కమిటీ (AICC) జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఉత్తరాఖ
Even If We Have To Vote BJP… Mayawati Attacks Ex-Ally Akhilesh గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీఎస్పీ,ఎస్పీ పార్టీలు విబేధాలను పక్కనబెట్టి బీజేపీ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడి కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. అప్ప�
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ చర్చకు విపక్షాలు సై అంటున్నాయి. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు బీఎస్పీ సుప్రిమో మాయావతి, సమాజ్ వాదీ పార్టీ చీప్ అఖిలేష్ య�
రాజస్థాన్లోని కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ ఆస్పత్రిలో 100 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. డిసెంబర్ ఒకనెలలోనే దాదాపు వంద మంది వరకు శిశువులు మృతిచెందారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసికందులు ప్రాణాలు క�
కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోందన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రాజ్యాంగాన్ని కాపాడతాం అంటూ ఇప్పుడు కాంగ్రెస్ బయలుదేరిందని,అధికారంలోకి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందని యామావతి ప్రశ్నించారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లపై ఇవాళ గౌహతి�
జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో తమ రాజస్థాన్లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదని, విశ్వాసఘాతుకానికి పాల�
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ది సహజమరణం కాదంటూ, అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయాడంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి కనుసైగల్లోనే కాన్షీరామ్ ట్రీట్మెంట్ కొనసాగిందని ఆయన అ�
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. ప్రజాజీవితానికి మాయావతి అనర్హురాలని జైట్లీ అన్నారు.ప్రధానమంత్రి కావాలని మాయా అనుకుంటుందని,ఆమె గవర్నెన్స్,ఎథిక్స్,ఉపన్�
బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని