Home » mayawati
కాంగ్రెస్ పార్టీ హయాంలో తాము దోపిడీకి గురవుతున్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని, అల్లర్లకు గురవుతున్నామని ముస్లిం సమాజం నుంచి అనేక ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు బీజేపీ సంకుచిత రాజకీయాలు చేస్తూ వారిని అణచివేస్తూ భయభ్రాంతులకు గురి చేస�
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల దేశంలో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారనేలేదు. అప్పుడే బీజేపీకి చెందిన మరో నేత, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ అదే తరహాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు చాలా అవమానక
విద్యార్థి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనను ఖండించడమనేది తక్కువ చేయడం అవుతుంది. రాజస్తాన్లో కులం పేరుతో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దళితులు, గిరిజనులు నిర్లక్ష్యానికి గురై తమ ప్రాణాలను పోగ
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రెసిడెంట్ మాయావతి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. పార్టీతో పొత్తు గురించి అడిగితే బీఎస్పీ చీఫ్ స్పందించలేదని రాహుల్ గాంధీ చేసిన వ్య
సీఎం అభ్యర్థిత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. "రాహుల్ గాంధీ స్వయంగా కులతత్వ మనస్తత్వంతో బాధపడుతూ నాపై ఆరోపణలు చేస్తున్నారు
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) అధ్యక్షురాలు మాయావతి మాతృమూర్తి రాంరతి మరణించారు.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపై శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యూపీలో ‘జంగిల్ రాజ్’ నడుస్తున్నదని బీఎస్పీ (BSP) అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె తెలిపారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒంటరిగానే ఒరిలోకి దిగుతుందని,ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని ఇవాళ ఉదయం ఆ పార్టీ చీఫ్ మాయావతి ట్విట్టర్ ద్వారా సృష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది.