Home » mayawati
ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఈ డైలాగ్ నేతలు విపరీతంగా వాడేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటే రొటీన్ వార్డ్. ఇప్పుడు ఇదే రకంగా పిలుపునిచ్చారు యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతి. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని.. విశాఖపట్నం ప్రచారాని
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు చర్చనీయాంశంగా మారింది. పవన్ చేసిన పని గురించి అంతా చర్చించుకుంటున్నారు. పవన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని కొందరు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఆయా పార్టీలకు మద్దతుగా లీడర్స్ ప్రచారం చేస్తూ ఆయా వర్గాలకు చెందిన ఓటర్లను అట్రాక్టివ్ చేసే పనిలో ఉన్నారు జాతీయ నేతలు. టీడీపీకి సపోర్టుగా కేజ్రీవాల్, మమత బెనర్జీ, ఫరూఖ్ అబ్దుల్లా ఎన్న�
యూపీ బీఎస్పీ సుప్రీమో మాయవతి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించారు. బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�
రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర�
పవిత్ర త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం చేయగానే ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు,ద్రోహాలు,ఇతర తప్పులకు సంబంధించిన పాపాలన్నీ తొలిగిపోతాయా అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ప్రయాగ్ రాజ్ లో జర�
2019 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఎస్పీ-బీఎస్పీలు గురువారం(ఫిబ్రవరి-21-2019) ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చాయి. మొత్తం 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 38 స్థానాల్లో బీఎస్�
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటు కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతత్వంలో బీజేపీ యేతర పక్షాలతో మరో కూ
మాజీ సీఎం మాయావతి పుట్టినరోజు కేక్ ను ఎగబడి మరీ తినేసారు.కట్ చేయకుండా కేక్ పై దాడి చేసిన కార్యకర్తలు అందినకాడి లాగేసుకుని మరీ తినేసారు.