Home » mayawati
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని, ఆ పార్టీలేవీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు కొత్తగా ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమిలో కానీ లేవని మాయావతి అన్నారు
బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు
భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది 'పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న' ప్రజలేనని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు
రాజ్యాంగం రద్దు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది రెండుసార్లు విలేకరుల సమావేశంలో లేవనెత్తారు. దీని వల్లే ఇదంతా జరుగుతోంది. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలకు చూపించడం కోసమే బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశార�
ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, కుల విద్వేషం, మత ఉన్మాదం/హింస తదితర సమస్యలతో బాధపడుతున్న బహుజనుల పరిస్థితిని బట్టి చూస్తే, బాబాసాహేబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా క�
ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని కాపాడుక
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో దళిత, మైనారిటీలకు స్థానం లభించలేదు కానీ.. కొత్తగా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటైన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమే ఇచ్చారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీ(ఒకరు ముస్లిం, ఒకరు క్రైస్తవ) అవకాశం కల్పించారు.
RS Praveen Kumar : 10లక్షల ఉద్యోగాలు రావాలన్నా, కాంట్రాక్టులు రిజర్వేషన్ల ప్రకారం రావాలన్నా ఏనుగు గుర్తుకు ఓటేయాలి.
Mayawati: సరూర్ నగర్ లోని మైదానంలో బీఎస్పీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు మాయావతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా తెలంగాణ బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇక అప్పటి నుంచి ఇరు మళ్లీ ఇరుపార్టీల మధ్య ఎలాంటి పొత్తు పొడవలేదు. అయితే 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో బీఎస్పీ కూడా ఉంది