Home » mcd polls
గతంలో ఉన్న మూడు కార్పొరేషన్లను విలీనం చేసి ఒకే మున్సిపాలిటీగా మార్చిన అనంతరం డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మొత్తం 272గా ఉన్న స్థానాలను 250కి కుదించారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని తమ గుప్పిట్లో పెట్టుకున్న కమలం పార్టీ ఈ ఎన్నికల్లో �
ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. వాస్తవానికి ఢిల్లీ మున్సిపాలిటీని ఆప్ 15 ఏళ్లుగా పాలిస్తోంది. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మ�
కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది గెలుపొందారు. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. వీరి లెక్క 12. వీరిలో ఎవరైనా ఎప్పుడైనా బీజేపీ గుడారంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఒక్క 10 మంది కార్పొరేటర్లు కనుక కమలానికి మద్దతు ఇస్తే, ఢిల్లీ మున్స�
250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఏకంగా 134 వార్డుల్లో విజయం సాధించించి ఢిల్లీ మున్సిపల్ కోటపై మొదటిసారి చీపురు జెండా ఎగరవేసింది. �
తాజా ఎన్నికల్లో దాన్ని అధిగమించి ఢిల్లీ మున్సిపాలిటీపై చీపురు గుర్తు జెండాను ఎగురవేసింది. ఇక ఢిల్లీలో బీజేపీని సంపూర్ణంగా నిలువరించడానికి లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో ఏడింటినీ బీజేపీనే గెలుస్తూ వస్తో
అదే సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేతో కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్ర స్థాయికి చేరి, కొందరు కార్యకర్తలు ఆయన కాలర్ పట్టుకుని దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే బయటకు పరుగులు తీసినా వదిలి
పార్టీ నేతలకు గిఫ్ట్లు ఇవ్వాలంటూ ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ నుంచి కోటి రూపాయలను ముకేష్ గోయెల్ డిమాండ్ చేశారని బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియా ముందు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేస్తూ, ఇంకెతమాత్రం ఆలస