Mdanapalli

    ఘోరం : బైక్-ఆర్టీసీ బస్ ఢీ..తల్లీ, రెండేళ్ల బాబు మృతి 

    April 18, 2019 / 10:00 AM IST

    చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బొమ్మన చెరువు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బైక్ ను వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లీ..రెండేళ్ల కుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. భర్త తీవ్ర గాయాలవ్వగా అతని పరిస

10TV Telugu News