Home » Measures
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించడంపై జోరుగా చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి కరోనాను నియంత్రించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమా? మరో దారి లేదా? ఇతర చర్యలు ఏమైనా ఉన్నాయా? అంటే.. �
Boris Johnson has announced a new national lockdown : కొత్త రకం కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ లో వైరస్ ను అరికట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో దఫా లాక్ డౌన్ విధించారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు. జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా…కఠిన�
Rachakonda Police Commissionerate : మందేసి, బండి తీసుకుని రోడ్డు ఎక్కేముందు ఒక్కసారి కాదు..పది సార్లు ఆలోచించుకోండి. లేకపోతే మీకే నష్టం. ఎందుకంటే..ఫుల్లుగా మందు తాగి..నడుపుతూ..నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు అధికమౌతున్నాయి. దీంతో రాచకొండ పోలీసులు కఠిన నిర�
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 8.87శాతం, ఏపీలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతం, కర్ణాటకలో 1.85 శాతం, తమిళనాడులో 1.63శాతం, మహారాష్ట్రలో 3.52�
రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్ల మీద ఫోకస్ పెంచాలని వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. అలాగే భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్ చేయాలన్నారు. కరోనా కేర్ సెంటర్ల
కరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
కోవిడ్ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్-19 విస్తరణ, పరీక్షలు, పాజిటివ్గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.
కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.
దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఆయన ఆదేశించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. చట్టం చేసినా అమలుకావట్లేదన్న మాట ఎక్కడా రాకూడదని సూచిం