-
Home » Measures
Measures
Lancet Lockdown : కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ ఒక్కటే మార్గం కాదు.. సుదీర్ఘ వ్యూహాన్ని సూచించిన లాన్సెట్
May 3, 2021 / 09:23 PM ISTకరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించడంపై జోరుగా చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి కరోనాను నియంత్రించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమా? మరో…
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ. 20 వేలు ఫైన్
January 6, 2021 / 07:33 AM ISTBoris Johnson has announced a new national lockdown : కొత్త రకం కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ లో వైరస్ ను అరికట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో దఫా…
తాగి నడపారో..ఇక అంతే సంగతులు : ఆఫీసులకు సమాచారం, రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష
December 27, 2020 / 08:48 PM ISTRachakonda Police Commissionerate : మందేసి, బండి తీసుకుని రోడ్డు ఎక్కేముందు ఒక్కసారి కాదు..పది సార్లు ఆలోచించుకోండి. లేకపోతే మీకే నష్టం. ఎందుకంటే..ఫుల్లుగా మందు తాగి..నడుపుతూ..నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు అధికమౌతున్నాయి. దీంతో…
బాగానే టెస్ట్ లు చేస్తున్నాం…టెలీ మెడిసన్ పై పర్యవేక్షణ ఉండాలి…. సీఎం జగన్
August 7, 2020 / 04:05 PM ISTదేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 8.87శాతం, ఏపీలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89…
17వేల డాక్టర్లు, 12వేల నర్సులు సిద్ధం…కోవిడ్ కేసులను నిరాకరిస్తే ఆస్పత్రులపై చర్యలు
July 14, 2020 / 07:57 PM ISTరాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్ల మీద ఫోకస్ పెంచాలని వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. అలాగే భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే 7 రోజులు…
కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు… బెజవాడంతా రెడ్ జోన్
April 21, 2020 / 11:25 AM ISTకరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
కోవిడ్ –19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
April 15, 2020 / 02:34 PM ISTకోవిడ్ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్-19 విస్తరణ, పరీక్షలు, పాజిటివ్గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.
‘కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’….రేపు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
March 18, 2020 / 04:08 PM ISTకరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.
దిశ చట్టం అమలుకు చర్యలు : సీఎం జగన్
December 27, 2019 / 07:45 AM ISTదిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఆయన ఆదేశించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. చట్టం చేసినా అమలుకావట్లేదన్న…