Home » medak district
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల ఎస్బీఐలో భారీగా నగదు అవకతవకలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టించింది. కూతురు కులాంతర వివాహం చేసుకోవటం నచ్చని తండ్రి అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.
భర్త మరణించటంతో, ఆ బాధను తట్టుకోలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కుమారుడు తండ్రిపై దాడి చేశాడు.
చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యక్తంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మెదక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల ల�
రాత్రి వరకు బాగానే ఉన్నాడు.. నిద్రలోనే పోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడే మరణించారు. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లే చనిపోయాడని మనం అప్పుడప్పుడు వింటుంటాం. దీనినే వైద్య భాషలో కార్డియాక్ అరెస్ట్, సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన�
పట్టపగలు వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లింది గుర్తు తెలియని మహిళ.. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు నర్సాపూర్ బస్టాండ్ ఎదురుగ ఉన్న కాలనీలో రెడ్డిపల్లి పెంటమ్మ (65) ఒంటరిగా జీవిస్త
ఓ యువకుడు ఒకే పందిరిలో ఇద్దరు అక్కచెల్లలకు తాళికట్టాడు. ఈ వివాహం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేష్ కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు.