-
Home » medical health department
medical health department
‘పండుగ చేసుకోండి’.. ఏపీలో ఆ ఉద్యోగులకు జీతం రూ.10వేల పెంపు.. ఆర్డర్స్ వచ్చేశాయ్..
శాలరీ పెంపుపై ఏపీ పారా మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.
CM Jagan : ఏపీ వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
కరోనా వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులూ సిద్ధం ఉండాలన్నారు.
CM Jagan : ఇక మరింత సులభంగా వైద్యం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, హెల్త్ హబ్స్, డిజిటల్ హెల్త్ పై అధికారులతో చర్చించారు. వా
Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. భారీగా ఉద్యోగాలు భర్తీ
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు భర్తీ చేయనుంది. ఇప్పటికే 2వేల900 మంది మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్స్(ఎంఎల్హెచ్పీలు)ను నియమించిన ప్రభుత్వం..
Gandhi Hospital : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు : గాంధీ హాస్పిటల్ ను మళ్లీ కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు కసరత్తు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిని మళ్లీ కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 536 కేసులు, ముగ్గురు మృతి
536 new corona cases registered in Telangana : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంట్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. కొత్తగా 622 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసు
నగరంలో వర్షాల దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు
Hyderabad Floods : హైదరాబాద్ నగరంలో వర్షాల దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. అంటువ్యాధులు (endangered diseases) ప్రబలకుండా 182 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. 102, 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్
ఆ లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలి
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి పేర్కొన్నారు. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం (ఆగస్టు 8, 2020) మీడియాతో మాట్లాడుతూ తీ