Home » MEDICAL OXYGEN
దేశానికి లైఫ్ లైన్ గా నిలుస్తున్న ఇండియన్ రైల్వేస్.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాపై పోరాటంలో తనదైన పాత్ర పోషించింది. కరోనా సంక్షోభంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది ఇండియన్ రైల్వేస్. అంతేకాదు కరోనా పేషెంట�
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో సరిపడ ట్యాంకర్లు లేవని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు సీఎం జగన్ అనుమతి
కరోనా బాధితులు అందరికీ ఆసుపత్రులు, మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉందా? రెమిడెసివిర్ డ్రగ్ తో ప్రయోజనం ఉందా? సాధారణ మందులతో ఇంట్లోనే కరోనా నయం అవుతుందా? మాస్కు వేసుకుంటే కరోనా రాదా? నిపుణులు ఏమంటున్నారు?
Gangaram Hospital In Delhi : కరోనా వైరస్ రెండో వేవ్ ఉధృతి కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతోంది. సమయానికి ఆక్సిజన్ లభించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా..ఆసుపత్రులలో రోగులను చేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. చివరి
కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్ల
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసి దాని ఊపిరి తీసేపనిలో కేంద్రం ఉంటే.. అదే స్టీల్ ప్లాంట్ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రానికే ఊపిరి అందిస్తోంది. ఎంతోమంది కరోనా రోగులకు ప్రాణదానం చేస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశ వ్యా�
అనేక రాష్ట్రాలు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో..కేరళ రాష్ట్రం ఆపన్నహస్తం అందిస్తోంది. పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.