Home » Medicines.
నాలుగు సంవత్సరాల వయస్సున్న క్యాన్సర్ పేషెంట్ కు మందులివ్వడానికి కేరళలో మందులు అమ్మేవ్యక్తి 150కిలోమీటర్లు ప్రయాణించాడు. కేరళలోని తిరువనంతపురం రీజనల్ క్యాన్సర్ సెంటర్లో కీమో థెరఫీ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది పేషెంట్. ఇటీవల లాక్డౌన్ కారణంగ�
ఏపీ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మెడికల్ స్కీమ్లో వెలుగుచూసిన కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్కామ్తో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు లింకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు మందుల కొనుగోళ్లు జరిపించా�
హైదరాబాద్ ఈఎస్ఐ స్కామ్ నిందితుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(సెప్టెంబర్ 26,2019) తెల్లవారుజాము 4 గంటల నుంచి దాడులు కొనసాగిస్తున్నారు
క్యాన్సర్ మహమ్మారిని మట్టుపెట్టేందుకు..క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎంతోమంది సైంటిస్టులు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు.క్యాన్సర్ ను పూర్తిగా అరికట్టేందుకు మందులను తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో క్యాన�
ఇకపై ఫుడ్ ఐటమ్స్ తో పాటు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేందుకు స్విగ్గీ కంపెనీ రెడీ అయింది. దీనికోసం మంగళవారం(ఫిబ్రవరి-12, 2019) స్విగ్గీ స్టోర్స్ లను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా హర్యానా రాష్ట్రంలోని గురుగావ్ లో ఈ సేవలను ప్రవేశపెట్టింది. �
కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.