Home » medicines
షుగర్ వ్యాధిని నోట్లో కనిపించే కొన్ని లక్షణాల బట్టీ కూడా తొలినాళ్లలోనే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నోరు తడారిపోవడం మధుమేహానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అవును, మధుమేహం వ్య
చాలా మంది భోజనం అనంతరం ఆకు వక్క,సున్నంతో కలిపి నములుతుంటారు. తమలపాకుల రసం సున్నంలోని కాల్సియంను శరీరం శోషించుకునేలా చేస్తే వక్కపొడి నోట్లో లాలాజలం ఊరేలా చేస్తుంది. అనేక
ఎండు ద్రాక్షా ను తీసుకోవటం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ 30శాతం ఉంటుంది. ప్లేట్ లెట్ల సంఖ్య పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా తగ్గుముఖం పట్టినవేళ కేంద్రం చికిత్సకు సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేసింది. కరోనా చికిత్స విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) కీలకమైన మార్పులు చేసి ప�
త్రిపురలో బర్గా దాస్ అనే 14 ఏళ్ల బాలిక తల్లదండ్రులతో నివాసం ఉంటోంది. ఈమె 8వ తరగతి చదువుతోంది. ఇటీవలే సీఎం బిప్లబ్ దేబ్ కు సోషల్ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేసింది.
కరోనా కష్టకాలంలో పేదల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్ కి, ఎవరు ఎలాంటి సాయం కోరినా చిరునవ్వుతో స్పందించే సోనూసూద్ కి ఇప్పుడు పట్టరాని కోపం వచ్చింది. డాక్టర్లను ఉద్దేశిస్తూ రియల్ హీరో సోనూసూద్ మూడు ప్రశ్నలు సంధించాడు. కొన్ని ఇంజెక్షన్లు అందుబ�
కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? తిప్పతీగతో కరోనా మెలికలు తిరగాల్సిందేనా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?
కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస�
కరోనా బారిన పడ్డ వారికి ఇదో హెచ్చరికి. విచ్చలవిడిగా మందులు వాడేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అంటున్నారు డాక్టర్లు.
ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఈ గోశాలలోని కోవిడ్ బాధితులకు గోమూత్రంతో వైద్యం చేస్తున్నారు. గోమూత్రంతో తయారైన ఔషధాలతో వైద్యం చేస్తున్నారు. ‘గోమూత్రం’ గోమూత్రంతో పాటు గోమూత్రంతో తయారు