Home » Medikonduru
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.