Home » meet
రెండు రోజుల సౌదీ పర్యటనలో భాగంగా సోమవారం అర్థరాత్రి రియాద్ లోని కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రియాద్ ఎయిర్ పోర్టులో మోడీకి సౌదీ నాయకులు,అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ(అక్టోబర్-29,2019) సౌదీ యువరాజు, ఆ
మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీ-శివసేన మధ్య అధికార మార్పిడి చిచ్చు రాజేసినట్లు కన్పిస్తోంది. అధికారంలో 50:50 పార్ములాకు శివసేన చేస్తున్న డిమాండ్ కు బీజేపీ అంగీకరించట్లు కన్పించడం లేదు. ఇవాళ(అక్టోబర్-28,2019)శివసే
చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ నేతలకు ఆహ్వానం అందింది. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వి.శ్రీనివాసరావు, వాసుదేవరావుకు ఆహ్వాన లేఖలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు అందచేశారు. ఉన్నతాధికారులతో చర్చలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. హై
ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగానే..తమ సమస్యలు పరిష్కరించాలని టి.ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు ఉద్యోగుల సంఘం జేఏసీ మద్దతు తెలిపింది. డిమాండ్లు పరిష్క�
5 రోజుల భారత పర్యటన కోసం ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్న డచ్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవి
శనివారం రెండురోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ(అక్టోబర్-13,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లిని కలిశారు. చిన్న కొడుకు పంకజ్ మోడీతో కలిసి గాంధీనగర్ కి దగ్గర్లోని రైసన్ గ్రామంలో ఉంటున్న మోడీ తల్లి హీరా బెన్ ని కోవ�
సీఎం జగన్ అంటే..జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చిర్రుబుర్రులాడుతున్నారు. అవకాశం వస్తే ఆరోపణలతో విరుచుకపడుతున్నారు. మరోపక్క సీఎం జగన్ను కలిసేందుకు..మెగాస్టార్ చిరంజీవి కలిసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అక్టోబర్ 14వ త
నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ(అక్టోబర్-5,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇర
తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన ఖారారు అయింది. శుక్రవారం(అక్టోబర్-4,2019)న కేసీఆర్ దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. నరేంద్రమోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర�
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-25,2019) న్యూయార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మాజీ మేయర్ మిచెల్ బ్లూమ్ బర్గ్ తో సమావేశమయ్యారు. మిచెల్ తో భేటీ అనంతరం బ్లూమ్ బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో పాల్గొని �