Home » meet
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019) అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించారు.అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె అమేథీ పర్యటన సమయంలో పురబ్ ద్వారా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి�
కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సంద�
రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమావేశమయ్యారు.రష్యాలోని వ్లాడివోస్టోక్ సిటీలో గురువారం(ఏప్రిల్-25,2019)వీరిద్దరూ సమావేశమయ్యారు.పుతిన్,కిమ్ సమావేశమవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొరియా న్యూక్లియర�
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ప్రత్యేక రైలులో రష్యా బయల్దేరారు.బుధవారం(ఏప్రిల్-24,2019)ప్రభుత్వ,మిలటరీ ఉన్నతాధికారులతో కలిసి ఆయన రైలులో రష్యాకి బయల్దేరి వెళ్లినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.రష్యా అధ్యక్షుడు పుతిన్ �
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�
భారత్-పాక్ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్పూర్ కారిడార్ పై ఏప్రిల్-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్పూర్ నిర్మాణంపై పాక్ నియమించిన కమిటీలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలు ఉండడమే దీన�
బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా గురువారం(మార్చి-28,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఏప్రిల్-6,2019న కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు సిన్హా సృష్టం చేశారు.మూడు దశాబ్దాలపాటు బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకుని సిన్హా కాం
కారు నంబర్ ప్లేట్ పై చౌకీదార్ అన్న బోర్డు పెట్టుకున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేకు పోలీసులు షాక్ ఇచ్చారు.నంబర్ ప్లేట్ యాక్ట్ ని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేకు ఫైన్ విధించారు.మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మై భీ �
యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �
మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలో ఓ రకమైన భావజాలం ప్రచారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రప్రభుత్వం,ప్రధాని మోడీ దీనికి ప్రతినిధులుగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. చెన్నైలోని స్టెల్�