Home » meet
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో సీట్ల పంపకం పెద్ద సవాల్. ఇక్కడ మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే-శివసేన, శరద్ పవార్-ఎన్సీపీ మధ్య ఇప్పటికే పొత్తు ఉంది. దీంతో మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో ఎవరికి ఎన్ని సీ
జూన్ 23న తొలి సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో కూటమి ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇక జూలై 17,18న బెంగళూరులో జరిగిన రెండవ విడత సమావేశాల్లో కూటమి పేరును ఖరారు చేశారు
తెలంగాణ పర్యటనలో భాగంగా రేపు రాత్రికే హైదరాబాద్కి అమిత్ షా చేరుకోనున్నారు. వాస్తవానికి ఖమ్మంలో 15వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సమావేశానికి ఒకరోజు ముందే రాష్ట్�
ఎవరొచ్చినా కలుస్తాం.. అధిష్టానానిదే నిర్ణయం!
రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాను, తన ఆరాధ్�
జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను కలవనున్నారు. సోమవారం (మార్చి13,2023) సాయంత్రం 5గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను పవన్ కల్యాణ్ కలవనున్నారు.
భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏ
సీఎం జగన్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కోటంరెడ్డి జగన్ తో భేటీ అయ్యారు. కొంతకాలంలో అధికారుల తీరుతో అసంతృప్తిగా ఉన్న కోటంరెడ్డి సీఎంతో భేటీ కోసం పలుమార్లు కోరారు. దీంతో ఎట్టక
షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని బహిష్కరించాలని ప్రజలకు ఆచార్య విజ్ఞప్తి చేశారు. గతంలో హనుమాన్గర్హి పూజారి రాజుదాస్ కూడా సినిమాపై నిరసన వ్యక్తం చేశారు. పఠాన్కు వ్యతిరేకంగా జరిగే నిరసనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయ
ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా ప్రధాని, పవన్ భేటీ