meet

    దిశ నిందితుడి భార్యని కలిసిన వర్మ

    February 2, 2020 / 10:07 AM IST

    సమాజంలో యదార్థ సంఘటనలనే కథగా తీసుకొని సినిమాలను తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు వర్మ తీసిన వివాదస్పద చిత్రాలే ఇందుకు నిదర్శనం. ‘రక్త చరిత్ర’ 2 భాగాలు, ‘26/11’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి వాస్తవిక ఘటనల ఆధారాంగా

    కేజ్రీని అట్రాక్ట్ చేసిన వీడియో.. అతనిని కలవాలని ఉంది

    January 15, 2020 / 05:05 AM IST

    ఢిల్లీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ వీడియోకు ఆకర్షితులయ్యారు సీఎం కేజ్రీవాల్. వీడియోలో ఉన్న కుర్రాడిని కలవాలని అనుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు తమ అభ

    నిర్భయ దోషులకు ఊరట

    January 12, 2020 / 08:34 AM IST

    నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చారు.

    సూట్ బూట్ బడ్జెట్…వాళ్లతోనే మోడీ సంప్రదింపులు

    January 10, 2020 / 10:05 AM IST

    తన సన్నిహిత పెట్టుబడిదారీ మిత్రులతోనే బడ్జెట్‌ పై ప్రధాని మోడీ సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.  రైతులు, విద్యార్థులు, మహిళలతో కాకుండా కేవలం కేవలం క్రోనీ క్యాపటలిస్టులు, బడా పారిశ్రామిక వేత్తలతోన

    ఫడ్నవీస్-రాజ్ ఠాక్రే మీటింగ్…మహారాష్ట్రలో కొత్త మిత్రులు

    January 8, 2020 / 10:06 AM IST

    మహారాష్ట్రలో కొత్త రాజకీయ పొత్తులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జనవరి-7,2020)మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(MNS)చీఫ్ రాజ్ ఠాక్రేతో బీజేపీ నాయకుడు,మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమవడం మహా రాజకీయాల్లో ఆశక్తికర పరిణామంగా మారింది. ఒకప్పుడు వి�

    ఉత్తరాంధ్ర జాలర్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్ 

    January 8, 2020 / 07:17 AM IST

    పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

    వ్యాపార దిగ్గజాలతో మోడీ భేటీ

    January 6, 2020 / 02:00 PM IST

    ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజ నాయకులతో ప్రధానమంత్రి మోడీ ఇవాళ(జనవరి-6,2020)సమావేశమయ్యారు. ఆర్థిక వృద్ధి మెరుగుదలకు అనుసరించాల్సిన మార్గాలు, ఉద్యోగాల కల్పన వంటి ముఖ్య అంశాలను వారితో మోడీ చర్చించారు. మోడీని కలిసిన వారిలో…టాటా సన్స్ గౌరవ చైర్మన�

    వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు : హత్య జరిగిన రోజు బీటెక్ రవిని కలిసిన పరమేశ్వర్ రెడ్డి

    January 2, 2020 / 12:17 PM IST

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొమ్మ పరమేశ్వర్ రెడ్డి..టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

    రాహుల్,ప్రియంకకు ఝలక్ ఇచ్చిన యూపీ పోలీసులు

    December 24, 2019 / 08:39 AM IST

    కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు యూపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్తున్న రాహుల్,ప్రియాంక కారును యూపీ పోలీసులు అ

    మోడీ సర్కార్ కు కనికరం లేదు…రాష్ట్రపతిని కలిసిన సోనియా

    December 17, 2019 / 01:10 PM IST

    పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్ధులపై పోలీసుల చర్య విషయమై ఇవాళ(డిసెంబర్-17,2019)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిశారు. అఖిలపక్ష నాయకుల బృందంతో కలిసి రాష్ట్రప�

10TV Telugu News