meet

    ఢిల్లీకి TDP MP లు..జగన్ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు

    July 16, 2020 / 09:36 AM IST

    వైసీపీ సర్కార్‌పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్‌ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కో�

    13 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిపిన TikTok

    May 16, 2020 / 02:56 AM IST

    మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి టిక్ టాక్ యాప్ సాయంతో కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం సమీపంలోని పెద్ద తండాకు చెందిన రాత్లావత్ ఛాత్రు 13ఏళ్ల కిందట మక్తల్ మండలంలోని గుడిగండ్లకు వ

    మోడీ ఎదురుగానే కేంద్రం తీరుపై మమత ఫైర్

    May 11, 2020 / 11:56 AM IST

    దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ(మే-11,2020)మధ్యాహ్నం 5వసారి రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలు,ఆంక్షల సడలిం�

    ప్రేయసితో కరోనా ప్రియుడు పరార్..చివరిలో ట్విస్ట్

    March 28, 2020 / 03:57 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కానీ..వైరస్ తమను భయపెట్ట లేదని ఓ ప్రేమజంట అంటోంది. ప్రేయసి కోసం విదేశాల నుంచి వచ్చి..పోలీసులకు చిక్కాడు. ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఇతను..అందరీ కళ్లుగప్పి ప�

    FACT CHECK : కరోనా కపూర్ ని కలిసిన ఫ్రిన్స్ ఛార్లెస్

    March 26, 2020 / 10:21 AM IST

    కరోనా సోకిన బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ప్రస్తుతం లక్నోలో ట్రీట్మెంట్ పొందుతుంది. ఇటీవల కనికా… లండన్ నుంచి తిరిగివచ్చిన విషయం దాచిపెట్టి, పలు పార్టీలకు హాజరై,పలువురు ప్రముఖులను కలవడం,కనికాకు పాజిటివ్ అని తేలడంతో వారందరూ ఐసొల

    కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ కాపాడుతుందా?

    March 13, 2020 / 10:26 AM IST

    రాజకీయాల్లోకి కరోనా వైరస్ వచ్చిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. శుక్రవారం(మార్చి-13,2020)భోపాల్ లో గవర్నర్  లాల్జీ టాండన్‌తో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసిన నేప�

    మళ్లీ నేనే గెలుస్తా…భారత పర్యటన చాలా ఆనందం కలిగించింది

    February 25, 2020 / 11:26 AM IST

    రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ట్రంప్. ఇవాళ్టితో ట్రంప్ భారత పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ(పిబ్రవరి-25,2020)ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో  భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో  అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యా

    అయోధ్యకు ఆహ్వానం…మోడీని కలిసి రామజన్మభూమి ట్రస్టు సభ్యులు

    February 20, 2020 / 03:44 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన నివాసంలో ఇవాళ(ఫిబ్రవరి-20,2020) రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కలిశారు ప్రధానిని కలిసిన వారిలో ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ కూడా ఉన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో గతేడాది నవంబర్ 9న సుప్ర�

    కశ్మీర్ లో పర్యటించిన 25దేశాల రాయబారుల బృందం

    February 12, 2020 / 02:28 PM IST

    రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది

    ఈనెలాఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ ?

    February 4, 2020 / 03:19 PM IST

    ఫిబ్రవరి నెల ఆఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ డిమాండ్స్ పై చిరంజీవి, నాగార్జునతో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు.

10TV Telugu News