meet

    పెరుగుతున్న కరోనా కేసులు..అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం!

    March 15, 2021 / 08:16 PM IST

    దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో బుధవారం ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.

    శ్రీ కృష్ణుడి కలుసుకోవాలని…ఆరంతస్తులపై నుంచి దూకేసింది

    January 25, 2021 / 08:45 AM IST

    Adamant to meet Lord Krishna, Russian woman jumps to death : మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయి. మూఢభక్తితో ప్రాణాలు తీసుకుంటున్నారు. తీస్తున్నారు. తాజాగా..శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలన్న మూఢభక్తితో..మహిళ అపార్ట్ మెంట్ లోని ఆరో ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రద

    ఉభయపార్టీల అభ్యర్థి విజయమే లక్ష్యం

    January 24, 2021 / 09:13 PM IST

    Somuveerraju meets Pawan Kalyan : బీజేపీ, జనసేన ఉభయపార్టీల అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి, ఏపీలో రాజకీయ ప�

    ఎలా ముందుకు : వ్యవసాయరంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష

    January 24, 2021 / 06:52 AM IST

    CM KCR review : నియంత్రిత సాగును ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో సాగు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ రంగంపై 2021, జనవరి 24వ తేదీ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ ప్ర

    రథసారధి ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్, 22న సీడబ్ల్యూసీ సమావేశం

    January 21, 2021 / 09:04 AM IST

    CWC meeting : రథసారథి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ నెల 22న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా గాంధీ.. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే �

    నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని, కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ కథ

    January 16, 2021 / 12:39 PM IST

    kerala transwoman story : నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని..నా నాడీ ఇదే చెబుతోంది అంటున్నాడు. నన్ను నేను అబ్బాయిగా అనుకోలేకపోతున్నా..వెల్లడిస్తున్నాడు. ఇది కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ కథ ఇది. కేరళలోని త్రిసూర్ లో జిను శశిధరన్. తల్లిదండ్రులు ఇద్దరూ నర్సులుగా పన

    నేడు కలెక్టర్లు, ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ…పీఆర్సీ, పదోన్నతులపై చర్చ

    December 31, 2020 / 07:14 AM IST

    CM KCR meet the collectors and employees unions today : వరుస భేటీలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం టీజీవోలు, టీఎన్‌జీవోలతో సమావేశమవుతారు కేసీఆర్‌. ఆ తర్వాత కలెక�

    రైతుల ఆందోళనతో రోజుకి రూ.3500కోట్ల నష్టం…అగ్రి చట్టాలకు భారతీయ కిసాన్ యూనియన్ మద్దతు

    December 15, 2020 / 08:50 PM IST

    నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.

    నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

    December 15, 2020 / 07:07 AM IST

    CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్‌సహా ఇతర అంశాలప

    రైతుల ఆందోళనలు…రాష్ట్రపతికి విపక్షాల వినతి

    December 9, 2020 / 08:56 PM IST

    Oppn Delegation Meets President నూతన వ్యవసాయ చట్టాలను మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాల్సిందేనని విపక్షాలు తేల్చిచెప్పాయి. రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో ఇవాళ(డిసెంబర్-9,2020) విపక్ష పార్టీలకు చెందిన 5గురు సభ్యుల బృందం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భ�

10TV Telugu News