Home » meet
భద్రాచలంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కలిశారు. తాజా వరదలతో అతలాకుతలమైన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునివ్వనున్నారు. లోక్సభ, రాజ్యసభలో పార్టీ ఎంపీలు అవలంభించవలసిన పలు కీలక అంశాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పార్లమెంట్ వేదికగా పోరాటానికి పూనుకోవాలని �
ఆ ఇద్దరు నేతల మధ్యా గ్యాప్ తగ్గిపోయిందా? అందుకే ఇద్దరు భేటీ అయ్యారా అనిపిస్తోంది.వారే సజ్జల, విజయసాయి రెడ్డిలు. వైసీపీలో హాట్ టాపిక్గా మారింది విజయసాయి రెడ్డి, సజ్జల భేటీ.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మరికొందరు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. విజయవాడ్ ఎంపీగా లగడపాటి పోటీ చేస్తున్నారా?
సీఎం జగన్ ఈరోజు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరవచ్చనే ఊహాగానాల మధ్య గత నాలుగు రోజుల్లో సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మధ్య మూడో సమావేశం జరుగనుంది.
మంత్రివర్గ మార్పులపై గవర్నర్ కు వివరించనున్నారు. ఈనెల 11న జరిగే కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ ను ఆహ్వానించనున్నారు.
యుద్ధ సమయంలో తాము పడిన అందోళన, కష్టాలను చంద్రబాబుకు వివరించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా టీడీపీ స్పందిస్తుందని చంద్రబాబు అన్నారు.
మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని సీఎం ఉద్ధవ్ సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు.
మహమ్మద్ సిద్ధిఖి, మహమ్మద్ హబీబ్ సోదరులు. 1947లో దేశ విభజన సమయంలో దూరమయ్యారు. పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో సిద్ధిఖి స్థిరపడగా హబీబ్ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో నివాసముంటున్నాడు.