Home » meet
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లాలూ నిప్పులు చెరిగారు. బిహార్ నుంచి బీజేపీ ప్రభుత్వం పోయిందని, అలాగే 2024లో ఈ దేశం నుంచి కూడా పోతుందని లాలూ అన్నారు. ఈ విషయం అమిత్ షాకు తెలిసే.. బిహార్ను జంగిల్ రాజ్ అంటూ ఏవేవో ప్రచారం చేస్తూ, రాజకీయంగా లబ్ది పొందాలన�
తెలంగాణ గవర్నర్ తమిళిసైని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషా బాయ్ కలిశారు. రాజాసింగ్పై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఓ వర్గాన్ని సంతృప్తిపర్చేలా పని చేస్తోందని.. దాన్ని తన భర్త తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా�
అప్పుడు రాహుల్, పవార్, కేజ్రీవాల్ అంటూ పీకే పర్యటనలు చేశారు. ఇప్పుడు వారినే నితీశ్ కలుస్తున్నారు. వీరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల అంశంలో ఒక అవగాహనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో రాజకీయాలు చర
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. అందుకు తగిన విధంగా వ్యూహ రచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు స్పీడప్ చేశారు. ప్రగతిభవన్లో ఇవాళ కర్ణాటక మాజీ సీఎం, జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామితో సీఎం కేసీఆర్
నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మం
తెలంగాణలో బీజేపీ ఆసక్తికర పరిణామాలకు తెరలేపింది. వరుసగా సినీ స్టార్స్, మాజీ క్రీడాకారులు, ప్రముఖులతో భేటీ అవుతూ... బీజేపీ టాప్ లీడర్స్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణను మార్చారు. ఇప్పటికే ఎన్టీఆర్తో అమిత్ షా... ఇప్పుడు మాజీ క్రికెటర్ మి
కమలానికి సినీ గ్లామర్
నలిన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మధ్యాహ్నం మాంసాహారం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటని సిద్ధరామయ్య అంటున్నారు. ఇది మరోసారి హిందువుల మనోభావాలపై విరుచుకుపడటమే. దేవాలయాలపై హిందువులకు ఉన్న మనోభావాలను అర్థం చేసుకోని వార
విపక్షాలు మార్గరెట్ అల్వా(Margaret Alva)ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే అల్వాకు మద్దతుపై విపక్షాలు తమను సంప్రదించలేదని టీఎంసీ చెప్తోంది. మరొకపక్క బెంగాల్ గవర్నర్గా పని చేసిన జగ్దీప్ ధన్కర్(Jagdeep Dhankhar)ను ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బ�
ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో భేటీ కాబోతున్నారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఇక నిన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ సమావేశమయ్యారు.