Home » meet
తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందానికి అపాయింట్మెంట్ గురించి పీయూష్ గోయల్ను అడిగారు. దీంతో ఇవాళ మధ్యాహ్నాం 2.30 గంటలకు కేంద్రమంత్రి అపాయింట్మెంట్ ఖరారు చేశారు.
యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై స్పష్టత కోసం కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసే అవకాశం ఉంది. ఏపీలోని తాజా పరిస్థితులను చంద్రబాబు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం వేళ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు.
అమెరికా ఐదు కంపెనీల అధినేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. డిజిటల్ ఇండియా, 5G, రక్షణ, పునరుత్పాధక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు భారత్ మంచి అవకాశాలు అందిస్తుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో అడుగుపెట్టారు. జోరుగా వర్షం పడుతున్నా ఎన్ఆర్ఐలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారిస్తో భేటీ కానున్నారు.
తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరతారని గత కొంతకాలంలో వార్తలువినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఎందుకంటే.. ఎల్. రమణి ఈరోజు సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ఇప్పటికే రమణకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచ�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం మరోసారి సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక మంగళవారం కేసీఆర్ ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కలిసినట్లు సమాచారం.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు.